Friday, April 26, 2024

అమెరికాలో మరోసారి కాల్పుల క‌ల‌క‌లం…

అమెరికాలో మ‌రోసారి కాల్పుల మోత క‌ల‌క‌లం రేపింది. ఓహియో రాష్ట్రం బట్లర్ టౌన్ షిప్ లో ఓ దుండగుడు తుపాకితో కాల్పులకు దిగగా.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల అనంత‌రం దుండ‌గులు కారులో పారిపోగా… కారు ఫొటోను పోలీసులు విడుదల చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. ఎఫ్ బీఐ, బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, ఫైర్ ఆర్మ్స్ అండ్ ఎక్స్ ప్లోజివ్స్ తరఫున గాలింపు చర్యలు చేపట్టినట్టు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement