Tuesday, May 7, 2024

శ్రీశైలంలో స్వామివారి స్వర్శ దర్శనం

కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో నేటి నుంచి స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనం  ప్రారంభం కానుంది. ఈనెల 30 వరకు మాత్రమే స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ఈఓ లవన్న తెలిపారు. ఈనెల 31 నుంచి ఏప్రిల్ 3 వరకు స్వామివారి గర్భాలయంలో అభిషేకాలు, స్వామివారి స్పర్శ దర్శనాలు తాత్కాలికంగా రద్దు చేసినట్లు వెల్లడించారు. ఈనెల 30 నుంచి ఏప్రిల్ 3 వరకు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయని ఈవో లవన్న పేర్కొన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement