Thursday, May 16, 2024

హైదరాబాద్ పాతబస్తీలో ఘ‌నంగా గణతంత్ర వేడుకలు

రాష్ర‌వ్యాప్తంగా వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. 73వ గ‌ణ‌తంత్ర వేడుకలను పురస్కరించుకొని హైదరాబాద్ పాతబస్తీలో ఎంఐఎం నేతలు గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మదీనా క్రాస్ రోడ్డు సమీపంలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఎంఐఎం నేతలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement