Saturday, April 27, 2024

IPL | రచిన్ అవుట్‌.. రెండో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే

ఐపీఎల్ 17వ సీజన్ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ సీఎస్‌కే జట్టు తలపడుతున్నాయి. కాగా, 174 పరుగుల టార్గెట్‌తో చేజింగ్‌కు దిగిన చెన్నై జట్టు రెండో వికెట్ కోల్పోయింది. మొదటి నుంచే ధాటిగా ఆడుతున్న రచిన్ రవీంద్ర (37) .. 7 ఓవర్లో మయాంక్ దాగర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

ప్రస్తుతం క్రీజులో అజింక్యా రహానే, డారిల్ మిచెల్ ఉన్నారు. కాగా, సీఎస్‌కే 7 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement