Saturday, May 4, 2024

కేటీఆర్ కుక్క…కేసీఆర్ పెద్ద కుక్క : ధర్మపురి

కేసీఆర్ , కేటీఆర్ లను పిచ్చి కుక్కలతో పోల్చారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. తమిళనాడు లో పసుపు బోర్డ్ అంశం ఉందని టిఆర్ఎస్ ఆగమగమవుతుందన్నారు అరవింద్. కానీ నిజామాబాద్ లో పసుపు బోర్డ్ కంటే ఎక్కవగా మేలు జరిగే విధంగా చేసామన్నారు. నిజామాబాద్ రైతులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారని తెలిపారు ధర్మపురి. ఫీల్డ్ మీద కూడా రిజెల్ట్ అదేవిధంగా కనిపిస్తుందన్నారు.

కేటీఆర్ ఒక పిచ్చి కుక్కఅని … కేసీఆర్ పెద్ద పిచ్చి కుక్కని విమర్శించారు. ఇచ్చిన ఎన్నో హామీలు కేసీఆర్ నెరవేర్చలేదని ఆరోపించారు. కేటీఆర్ ఏదయినా మాట్లాడేటప్పుడు తన మొఖం అద్దంలో చూసుకోవాలని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement