Friday, May 3, 2024

ఎన్ సీబీకి చిక్కిన స్మగ్లర్లు.. ఆ తర్వాత ఏమైందంటే..

ప్ర‌భ‌న్యూస్: మహారాష్ట్రలో భారీగా గంజాయిని పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు ముంబయి ఎన్సీబీ అధికారులు. జలగావ్​ జిల్లాలోని ఎరండోల్​ పట్టణంలో 1500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నీబీ అధికారులు తెలిపారు. మత్తుపదార్థాలను తరలిస్తు పట్టుపడ్డ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఇద్ద‌రు విశాఖపట్నం నుంచి గంజాయిని తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement