Monday, April 29, 2024

Breaking: మునుగోడు ఆర్ఓగా రోహిత్ సింగ్

మునుగోడు ప్రస్తుత రిటర్నింగ్ ఆఫీసర్ జగన్నాధరావుపై వేటు వేసింది. గుర్తుల కేటాయింపులో జగన్నాధరావు తీరుపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం ఉపఎన్నిక విధుల నుంచి తప్పించింది. అనంతరం ఆయన స్థానంలో మిర్యాలగూడ ఆర్డీవోగా పనిచేస్తున్న రోహిత్ సింగ్ కు ఉపఎన్నిక బాధ్యతలను అప్పగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement