Saturday, May 25, 2024

కోహెడ పండ్ల మార్కెట్ పనులకు శ్రీకారం చుట్టిన మంత్రులు

రాష్ట్ర మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డిలు రంగారెడ్డి జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. రంగారెడ్డి జిల్లా కోహేడ పండ్ల మార్కెట్ నిర్మాణానికి అడుగుపడింది. అందులో భాగంగా సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శుక్రవారం రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, సుభాష్ రెడ్డి, అధికారులు హాజరయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement