Thursday, May 2, 2024

ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న మైఖేల్.. రిలీజ్ డేట్ ప్రఖటించిన మేకర్స్

యంగ్ హీరో సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ మైఖేల్‌. పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కని ఈ సినిమాకి రంజిత్ జయకోడి దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి, దివ్యాంశ కౌశిక్, వరుణ్ సందేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

తాజా అప్‌డేట్ ప్రకారం, త్వరలో మైఖేల్ మూవీ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ మూవీ ఈ నెల 24 నుంచి ఆహా వీడియోలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. ఈ సినిమా ఫిబ్రవరి 3న థియేటర్లలో రిలీజ్ అయిన మూడు వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెఢీ అయింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement