Wednesday, May 8, 2024

Siddipet: రాంగ్ రూట్ లో వచ్చి.. కారును ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి

ఓ లారీ రాంగ్ రూట్ లో వ‌చ్చి కారును ఢీకొన‌డంతో ముగ్గురు మృతిచెందిన విషాద ఘ‌ట‌న సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. లారీ డ్రైవర్ మద్యం మత్తుకు ముగ్గురు బలయ్యారు. లారీ రాంగ్ రూట్ లో వచ్చి కారును ఢీకొనడంతో భార్యాభర్తలతో సహా డ్రైవర్ మృతిచెందాడు. ఈ ప్రమాద ఘటన సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలం మల్లారం వద్ద జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement