Wednesday, May 15, 2024

మార్కెట్లోకి మళ్లీ యెజ్డీ బ్రాండ్‌..

మహింద్రా గ్రూపులో భాగమైన క్లాసిక్‌ లెజెండ్స్‌.. యెజ్డీ బ్రాండ్‌ను పున:ప్రవేశపెట్టింది. యెజ్డీ పేరు కింద కొత్తగా మూడు మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది.

యెజ్డీ అడ్వెంచర్‌, స్క్రాంబ్లర్‌, రోడ్‌స్టర్‌ పేర్లతో వీటిని మార్కెట్లలోకి ప్రవేశపెట్టింది. యెజ్డీ రేంజ్‌ ప్రారంభ ధర రూ.1.98 లక్షలుగా ఉంది. యెజ్డీ రోడ్‌స్టర్‌ ధర రూ.2.19 లక్షలుగా కంపెనీ పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్, టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement