తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రామగుండంలో వంద పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి అవసరమైన భూమి కేటాయించాలని కిషన్ రెడ్డి లేఖలో కోరారు. ఇక్కడ ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేస్తే ఎంతో మంది రోగులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement