Sunday, May 5, 2024

Big Breaking | ప్రాజెక్టుల‌పై జ్యుడీషియ‌ల్ ఎంక్వైరీ.. హైద‌రాబాద్ వ‌చ్చిన మాజీ జ‌స్టిస్‌

తెలంగాణ‌లోని కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మానంలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై విచార‌ణ జ‌రిపేందుకు ప్ర‌భుత్వం మాజీ న్యాయ‌మూర్తితో ఓ క‌మిష‌న్ వేసింది. దీని కోసం రేప‌టి నుంచి ఆ క‌మిష‌న్ విచార‌ణ చేప‌ట్ట‌నుంది. ఇందులో భాగంగా బుధ‌వారం హైద‌రాబాద్‌లోని బీఆర్కే భవన్‌కు సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ పినాకి ఘోష్ వ‌చ్చారు.. కాళేశ్వరం ప్రాజెక్టు అవ‌క‌త‌వ‌క‌ల‌పై రేపటి (గురువారం) నుంచి విచార‌ణ ప్రారంభించనున్నారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో జ‌రిగిన అవ‌క‌త‌క‌లు, మేడిగ‌డ్డ కుంగుబాటుపై జ్యుడీషియల్ ఎంక్వైరీకి రేవంత్ సర్కార్ ఆదేశించిన నేప‌థ్యంలో ఈ విచార‌ణ జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement