Monday, May 6, 2024

ఈడీ విచారణకు హాజరైన జేసీ ప్రభాకర్‌రెడ్డి

రెండో రోజు ఈడీ విచారణకు జేసీ ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు. బ్యాంక్ స్టేట్‌మెంట్లతో వచ్చిన జేసీ విచారణకు వచ్చారు. నిన్న ఆయన్ను ఈడీ 9 గంటల పాటు విచారించింది. BS-3 వాహనాలను BS-4గా మార్చి విక్రయించినట్లు జేసీపై అభియోగం మోపడం జరిగింది. ఇప్పటికే జేసీ కంపెనీపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement