Saturday, April 27, 2024

బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్‌..

గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ నేతల ఆందోళన చేపట్టారు. మోదీ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రాహుల్‌ని చంపుతామని లేఖలు వచ్చాయని, మా నాయకుడిని కాపాడుకునే శక్తి మాకు ఉందన్నారు. హింస దిశగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ సిగ్గుపడాలన్నారు. బీజేపీ నేతల ఆరోపణలు సిగ్గుచేటు అని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement