Saturday, May 18, 2024

NCP అధినేత శరద్ పవార్ కు ఐటీ నోటీసులు

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఇన్ కం ట్యాక్స్ (ఐటీ) శాఖ నోటీసులు జారీ చేసింది. 2004, 2009, 2014, 2020 లో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లలో ఇచ్చిన సమాచారంపై ఐటీ శాఖ నోటీసులు పంపింది. నాలుగు ఎన్నికల అఫిడవిట్లపై ఐటీ శాఖ ఆరా తీస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement