Sunday, May 5, 2024

Ind vs Eng : రోహిత్ శర్మ అద్భుత సెంచరీ..

రాజ్ కోట్ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ చేశాడు. 157 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేశాడు.

ముందుగా బ్యాటింగ్ చేపట్టిన క్రమంలో భారత్ బ్యాట్స్ మెన్లు వరుసగా పెవిలియన్ కు చేరుకుంటున్నప్పటికీ రోహిత్ శర్మ తన వికెట్ ను కోల్పోకుండా నిలదొక్కుకుని ఆడి వంద పరుగులు పూర్తి చేశాడు. టెస్టుల్లో రోహిత్ శర్మకు ఇది 11వ సెంచరీ. రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేయడంతో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement