Saturday, May 11, 2024

Breaking: జులై నెలలో పెరిగిన జీఎస్టీ ఆదాయం

జులై నెలలో జీఎస్టీ ఆదాయం పెరిగింది. జులై నెలలో జీఎస్టీ వసూళ్లు లక్షా48వేల 995కోట్లు వచ్చింది. గతేడాది కంటే 28శాతం జీఎస్టీ పెరిగింది. సీజీఎస్టీ రూ.25,751కోట్లు, ఎస్ జీఎస్టీ రూ.32,807కోట్లు వసూలైంది. ఐజీఎస్టీ రూ.79,518కోట్లు, సెస్ రూ.10,920కోట్లు వసూలైంది. జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత రెండోసారి అత్యధిక ఆదాయం వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement