Sunday, May 5, 2024

Tamil Nadu: డివైడర్ ను ఢీకొని వ్యాన్ బోల్తా.. నలుగురు దుర్మరణం..

వ్యాన్ డివైడర్ ను ఢీకొని బోల్తాపడడంతో నలుగురు దుర్మరణం పాలైన విషాద ఘటన తమిళ నాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని తంజావూర్ రోడ్డులో ఓ వ్యాన్ డివైడర్ ను ఢీకొట్టి బోల్తాపడిన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement