Sunday, May 19, 2024

Breaking: భద్రాద్రి-ములుగు జిల్లాల సరిహద్దుల్లో ఎన్ కౌంటర్

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి-ములుగు జిల్లాల సరిహద్దుల్లో ఎన్ కౌంటర్ జరిగింది. గుండాల-తాడ్వాయి అడవుల్లో మావోయిస్టులు మకాం వేశారని సమాచారం అందింది. దీంతో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల నుంచి మావోయిస్టులు తప్పించుకున్నారు. అయితే మావోయిస్టులకు సంబంధించిన సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement