Sunday, May 5, 2024

Fb లో గుడ్ బాయ్ చెప్పి కరోనా తో మృతి

కరోనా కల్లోలం దేశాన్ని కుదిపేస్తోంది రాజకీయ నాయకులు డాక్టర్లు సినిమా పిల్లలు ఇలా అన్ని రంగాల్లో వారికి కరోనా చూపుతోంది మరణాల కూడా అలాగే సంభవిస్తున్నాయి. తాజాగా ముంబైలో ఓ డాక్టర్ కరోనాతో మృతిచెందిన ఘటన అందరిని కలవరపాటుకు గురిచేస్తుంది. మనీషా జాదవ్ అనే డాక్టర్ కరోనా బారిన పడింది. అయితే శనివారం ఫేస్ బుక్ లో ఓ పోస్టు చేసింది ఇదే లాస్ట్ పోస్ట్ గుడ్డ్ మార్నింగ్ కావచ్చు.. నేను నేను మళ్లీ ఈ ప్లాట్ ఫామ్ లో కలవక పోవచ్చు ఫేస్బుక్లో రాసుకొచ్చింది. మహారాష్ట్రలో ఇప్పటికీ 18 వేల మంది డాక్టర్లు కరోనా బారిన పడ్డారు. అందులో 168 మంది మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement