Wednesday, May 15, 2024

రేగా కాంతారావు చేతుల మీదుగా ‘డ‌బుల్ బెడ్ రూమ్’ ఇళ్ళ పంపిణీ

ఆళ్లపల్లి మండలంతో పాటు, మర్కోడు గ్రామ పంచాయతీలోని డబుల్ బెడ్ రూమ్ లను ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు . తాసిల్దార్ సాదియా సుల్తానా, ఎంపీడీవో మంగమ్మ, జెడ్పిటిసి హనుమంతు రావు, ఎంపీపీ మంజు భార్గవి, అధ్యక్షులు నరసింహారావు బాబా కో ఆప్షన్, సభ్యులు రామయ్య, నియోజకవర్గం టిఆర్ఎస్ నాయకులు భవాని శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement