Wednesday, May 8, 2024

Delhi: సీడ‌బ్ల్యూసీ స‌మావేశం ప్రారంభం

ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాల‌యంలో సీడ‌బ్ల్యూసీ స‌మావేశం ప్రారంభ‌మైంది. సోనియాగాంధీ అధ్య‌క్ష‌త‌న సీడ‌బ్ల్యూసీ స‌మావేశం ప్రారంభ‌మైంది. ఇటీవ‌ల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై పార్టీ నేత‌ల‌తో అసంతృప్తి నెల‌కొంది. పార్టీకి కొత్త నాయ‌క‌త్వం, భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై సీడ‌బ్ల్యూసీ స‌మావేశంలో చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. పార్ట పూర్తి స్థాయి ప్ర‌క్షాళ‌న జ‌ర‌గాల‌ని నేత‌లు డిమాండ్ చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement