Sunday, May 5, 2024

37th Match : సీఎస్ కే టార్గెట్ 203 పరుగులు

జైపూర్ లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్లు నష్టపోయి 202 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 203 పరుగులు చేయాల్సి ఉంది. రాజస్థాన్ బ్యాట్స్ మెన్లు జైస్వాల్ 77 పరుగులు, జురెల్ 34 పరుగులు, జాస్ బట్లర్ 27 పరుగులు చేశారు. జైస్వాల్ అద్భుతమైన బ్యాటింగ్ తో రాజస్థాన్ స్కోరు భారీగా వెళ్లింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement