Sunday, April 28, 2024

COVID Update : దేశంలో తగ్గిన కరోనా కేసులు… కొత్తగా ఎన్నంటే..?

దేశంలో కరోనా కేసులు సంఖ్య క్రమంగా త‌గ్గుతున్నాయి. కొత్తగా 4129 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,45,72,243కు చేరాయి. ఇందులో 4,40,00,298 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,530 మంది కరోనా కాటుకు బలయ్యారు. మరో 43,415 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ఏడుగురు మృతిచెందగా 4688 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement