Saturday, May 4, 2024

డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డికి క‌రోనా

తెలంగాణ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి క‌రోనా బారిన ప‌డ్డారు. డీజీపీకి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన నేప‌థ్యంలో గోల్కొండ కోట‌లో జ‌రిగిన స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల‌కు ఆయ‌న హాజ‌రు కాలేదు. ఈ నేప‌థ్యంలో స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల బందోబ‌స్తును ఏడీజీ జితేంద‌ర్ ప‌ర్య‌వేక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement