Sunday, May 5, 2024

కడప కలెక్టరేట్ లో కరోనా!

కడప కలెక్టరేట్ కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. కలెక్టరేట్ లోని డ్వామా కార్యాలయంలో పని చేస్తున్న 60 మంది ఉద్యోగులకు కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల్లో 18 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. 18 మందికి కరోనా సోకడంతో కలెక్టరేట్ అధికారులు అప్రమత్తం అయ్యారు.  పాజిటివ్ గా నిర్ధారణ అయిన బాధితులను హోం ఐసోలేషన్​కు పంపించారు. మిగిలిన 42 మందిని ఇంటి నుంచే పని చేయాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement