Tuesday, May 14, 2024

రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌ ఇప్పించాలని వైద్యుల కాళ్ల పై పడ్డ కుటుంబం

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో కరోనా బాధిత కుటుంబ సభ్యులు రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌ ఇప్పించాలని వైద్యులు కాళ్ల పై పడ్డారు. నోయిడాలో ఓ ఆసుపత్రిలో జరిగింది ఈ ఘటన. నోయిడా లోని ఓ ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమవారికి ఈ వైరల్‌ ఇంజెక్షన్‌ ఇప్పించాలని ఓ కుటుంబం చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (సీఎంవో) దీపక్‌ ఓహ్రీ కాళ్లపై పడి వేడుకున్నది. ఈ హృదయ విదారక వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది. దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో…దీంతో పెద్దసంఖ్యలో బాధితులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా బాధితులకు ఇచ్చే రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌కు తీవ్రంగా కొరత ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement