Thursday, May 16, 2024

తన గన్ తో తానే కాల్చుకున్న కానిస్టేబుల్

తిరుపతి రేణిగుంట ఆర్ పి ఎఫ్ పోలీస్ స్టేషన్ లో కాల్పుల కలకలం రేగింది. ఈ రోజు తెల్లవారు జామున తుపాకీ తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆనంద్ రావు ఆత్మహత్య చేసుకున్నాడు. పని వత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.

తన గన్ తోనే కానిస్టేబుల్ ఆనంద్ రావు కాల్చుకున్నారు. ఆనంద్ రావు శ్రీకాకుళం వాసిగా తెలుస్తోంది. సంఘటనా స్థలానిక చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement