Saturday, May 4, 2024

17న ఆళ్లగడ్డకు CM జగన్…

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 17న నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు రానున్నారు. మూడవ విడుత రైతు భరోసా కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా స్థానిక ఎద్దుల పాపమ్మ కాలేజీలో అధికారులు స‌భ‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రా రెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నరసింహారెడ్డి , ఆళ్లగడ్డ ఎంపీపీ రాఘవేంద్ర రెడ్డి , గొట్లూరు సుధాకర్ రెడ్డి అధికారుల బృందం సభా ప్రాంగణంను పరిశీలించి ప‌నులు త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement