Saturday, May 4, 2024

Breaking : తెలంగాణ కోసం పోరాటం చేసిందే బిజెపి..విజ‌య‌శాంతి…

తెలంగాణ కోసం కష్టపడింది.. పోరాటం చేసింది బిజెపి అని .. నాడు పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యే సమయంలో తాను ఉన్నానని బిజెపి మ‌హిళా నేత విజయశాంతి అన్నారు. సీఎం కేసీఆర్ తాను పార్లమెంటులో ఉన్నానని, పోరాటం చేశానని చెప్పడం శుద్ధ అబద్ధమని తెలిపారు. కేసీఆర్ ప్రతీ విషయంలోనూ అబద్ధాలు ఆడుతున్నార‌ని మండిప‌డ్డారు. త‌క్ష‌ణ‌మే ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని రాష్ట్ర‌మంత‌ట అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement