Sunday, April 28, 2024

Breaking : కొండాపూర్ లో విషాదం.. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండ‌గా ఇద్ద‌రు మృతి..

హైద‌రాబాద్ కొండాపూర్ లో విషాదం నెల‌కొంది. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండ‌గా ఊపిరాడ‌క ఇద్ద‌రు కూలీలు మృతి చెందారు. మ‌రో ఇద్ద‌రు కూలీలు అప‌స్మార‌క స్థితిలోకి వెళ్ళారు. వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. విష‌వాయువులు పీల్చ‌డంతోనే ఇద్ద‌రు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. కాగా మృతుల స్వ‌స్థ‌లం న‌ల్ల‌గొండ జిల్లా గాజీపూర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement