Sunday, May 19, 2024

Breaking : రూబీ హోట‌ల్ ఫైర్ పై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్-మృతుల‌కి సంతాపం

రూబీ హోట‌ల్ లో జ‌రిగిన అగ్నిప్ర‌మాద‌ ఘ‌ట‌న‌పై జ‌న‌సేన అధినేత ..ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ఎనిమితి మంది మృతి చెంద‌డం బాధాక‌ర‌మ‌ని తెలిపారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని చెప్పారు. హోట‌ల్స్ ..బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాల్లో ఎప్ప‌టిక‌ప్పుడు ఫైర్ సేఫ్టీపై త‌నిఖీలు చేప‌ట్టాల‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement