Saturday, May 4, 2024

వామ్మో పులి.. న‌ర్సింగాపూర్ అట‌వీ ప్రాంతంలో సంచారం

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా నర్సింగాపూర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. అటవీ ప్రాంతంలో గ్రామస్థులు సోమవారం పెద్దపులి పాదముద్రలను గుర్తించి, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పరిశీలించిన అధికారులు పులి పాదముద్రలేనని తేల్చారు. పెద్దపులికి హాని చేయవద్దని నర్సింగాపూర్ సెక్షన్‌ ఆఫీసర్‌ సాంబయ్య కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement