Tuesday, May 7, 2024

Breaking : బావిలో దూకి దంపతుల ఆత్మహత్య..

సంగారెడ్డి జిల్లా గోవింద్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. బావిలో దూకి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతులు రాజగిరి వెంకటి, లక్ష్మిగా పోలీసులు గుర్తించారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement