Thursday, May 16, 2024

Breaking: ట్రాలీ ఆటోను ఢీకొన్న బొలెరో : న‌లుగురు మృతి

ట్రాలీ ఆటోను బొలెరో ఢీకొన‌డంతో న‌లుగురు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ప్ర‌కాశం జిల్లాలో జ‌రిగింది. ఈ ఘోర రోడ్డుప్ర‌మాదంలో న‌లుగురు మృతి చెంద‌గా, మ‌రొక‌రికి తీవ్ర‌గాయాల‌య్యాయి. కొమ‌రోలు మండ‌లం తాటిచెర్ల మోటులో ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌కు సంబంధించిన మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement