Sunday, May 5, 2024

Mumbai: దీవించు బాబా.. షిరీడీ సాయిని దర్శించుకున్న అశోక్​ గెహ్లోట్​

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్​ గెహ్లోట్​ ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఇవ్వాల (శుక్రవారం) ఆయన షిర్డీకి వచ్చి సాయిబాబాని దర్శించుకున్నారు. బాబా దీవెనలు కావాలని వేడుకున్నారు. తొలుత సాయి సమాధి వద్దకు వెళ్లి ఆయన పూజలు చేశారు. ఆ తర్వాత షిర్డీ పంఢరీపూర్​లో హారతి కార్యక్రమంలో  పాల్గొన్నారు. కాగా, సీఎం గెహ్లోట్​తో పాటు మాజీ రెవెన్యూ మంత్రి, ఎమ్మెల్యే బాలాసాహెబ్ థోరట్ తదితరులు  ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement