Monday, April 29, 2024

TRS లో చేరిన బీజేపీ ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ‌

భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షుడు ఆర్.రామకృష్ణ బీజేపీకి రాజీనామా చేశారు. ఈరోజు హైదరాబాదులో మంత్రులు శ్రీనివాస్, స‌బితా రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈసంద‌ర్భంగా రామ‌కృష్ణ మాట్లాడుతూ.. పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని.. పార్టీ పటిష్టత కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు లేదని ఆయన ఆరోపించారు. రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement