Monday, April 29, 2024

క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ను ప్రారంభించిన మంత్రి మ‌ల్లారెడ్డి

రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని సూరారం మల్లారెడ్డి క్యాన్సర్ హాస్పిటల్ లో రోటరీ ఫౌండేషన్ సౌజన్యంతో మల్లారెడ్డి క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ను రాష్ట కార్మిక, ఉపాధికల్పనా శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రోటరీ ఫౌండేషన్ సభ్యులు, మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ డా. భద్ర రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ తెరాస పార్టీ ఇంచార్జ్ రాజశేఖర్ రెడ్డి, హాస్పిటల్ యాజమాన్యం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement