Saturday, April 27, 2024

భువ‌న‌గిరి జిల్లా కేంద్ర ఆసుప‌త్రిలో దారుణం

భువ‌న‌గిరి జిల్లా కేంద్ర ఆసుప‌త్రిలో దారుణం చోటు చేసుకుంది. సిజేరియ‌న్లు చేయించుకున్న ఎనిమిది మంది మ‌హిళ‌లు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వారం కింద‌ట ఎనిమిది మందికి శ‌స్త్ర చికిత్స చేశారు డాక్ట‌ర్లు. కుట్లు విడిపోవ‌డంతో మ‌హిళ‌ల‌కు ఇన్ఫెక్ష‌న్ సోకింది. బాధిత కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న‌కి గుర‌య్యారు. త‌మ‌కి న్యాయం చేయాలని వారు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement