Monday, May 13, 2024

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్ల కేసులో.. 16మందికి బెయిల్

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద జరిగిన అల్లర్ల కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. 16మంది నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. రూ.20వేల రెండు షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement