Thursday, May 2, 2024

Breaking : ఏపీ కేబినెట్ అత్య‌వ‌స‌ర భేటీ..మూడు రాజ‌ధానుల‌పై చ‌ర్చ‌..

కొన్ని మార్పుల‌తో కొత్త‌గా స‌భ‌లో మ‌ళ్లీ మూడు రాజ‌ధానుల బిల్లు పెట్టే ఆలోచ‌న‌లో ఏపీ ప్ర‌భుత్వం ఉంది. మూడు రాజ‌ధానుల అంశంపై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకోనుంది. కాసేప‌ట్లో ఏపీ కేబినెట్ అత్య‌వ‌స‌ర భేటీ కానుంది. ప్ర‌స్తుతం ఉన్న బిల్లును వెన‌క్కి తీసుకునే ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉంది. మూడు రాజ‌ధానుల అంశంపై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. అత్య‌వ‌స‌ర కేబినెట్ భేటీలో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంటార‌ని విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement