Wednesday, May 8, 2024

Breaking: తెలంగాణ పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించిన ఏఐసీసీ

ఏఐసీసీ తెలంగాణ పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించింది. 18మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఏర్పాటు చేసింది. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ గా మాణిక్కం ఠాగూర్, ప్రత్యేక ఆహ్వానితులుగా వర్కింగ్ ప్రెసిడెంట్లను, అలాగే 40మంది సభ్యులతో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమించింది. ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ గా రేవంత్ రెడ్డి, 26మంది డీసీసీ ప్రెసిడెంట్లను నియామకం చేసింది. 24మంది వైస్ ప్రెసిడెంట్లను ఏఐసీసీ ప్రకటించింది. అలాగే 84మందిని జనరల్ సెక్రటరీలుగా ఏఐసీసీ నియమించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement