Thursday, May 16, 2024

Breaking | వాగులో రైతు గల్లంతు.. క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఘ‌ట‌న‌

కరీంనగర్ జిల్లాలో ఓ రైతు వాగులో గ‌ల్లంత‌య్యాడు. ఈ ఘ‌ట‌న ఇవ్వాల (శుక్ర‌వారం) చిగురుమామిడి మండలంలో జ‌రిగింది. నవాబ్ పేట గ్రామానికి చెందిన రైతు ఎడ్డెల్లి రాజయ్య (50) ప్రమాదవశాత్తు ఎల్లమ్మవాగులో కొట్టుకుపోయాడు. అతని కోసం గ్రామస్తులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement