Tuesday, May 7, 2024

ఇండియాలో 48,698 కొత్త కరోనా కేసులు…లేటెస్ట్ అప్డేట్ !!

ఇండియా లో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 48,698 కరోనా కేసులు నమోదు అయ్యాయి.అలాగే కరోనా కారణంగా 1183 మంది మృతి చెందారు. అలాగే మొత్తం మృతుల సంఖ్య 3,94,493 కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 64,818 మంది కరోనా నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం నమోదు అయిన కేసుల సంఖ్య 3,01,83,143 కి చేరింది.

కాగా ఇందులో 2,91,93,085 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మరో 5,95,565 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement