Monday, May 20, 2024

ప్రపంచ రికార్డు.. ఒకే వేదికపై 3,500 మందికి పెళ్లి

దినసరి కూలీలు, కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ కుటుంబాలకు చెందిన 3500 మంది యువతకు ఒకే వేదికపై పెళ్లి జరిగింది. ఈ సామూహిక వివాహాలను లక్నో వేదికగా యూపీ ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరయ్యారు. ఒక మండపంలో ఇంతమంది పెళ్లి చేసుకోవడం ప్రపంచ రికార్డు అని అధికారులు పేర్కొన్నారు. కాగా నూతన దంపతులకు రూ.55,000 నుంచి 65,000 ఆర్థిక సాయంతో పాటు యువతి కుటుంబాలకు 75వేల సాయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అందించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement