Thursday, May 2, 2024

ఏపీలో ఇదే రికార్డ్… 24 గంట్లో 114 మంది మృతి

ఏపీలో కరోనా కేసులు అదే స్థాయిలో నమోదు అవుతున్నాయి. గ‌డిచిన 24గంట‌ల్లో ల‌క్ష‌కు పైగా టెస్టులు చేయ‌గా కొత్తగా 22,610 కేసులు నమోదు అయ్యాయి.అలాగే 23,098మంది క‌రోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.ఇక రికార్డ్ స్థాయిలో 114 మంది మృతి చెందారు. ఇక తాజా గణాంకాల ప్రకారం… రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 15,21,142కి చేరింది.

అలాగే13,02,208 కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 2,09,134 యాక్టివ్ కేసులుండ‌గా… మ‌ర‌ణాల సంఖ్య 9800కు చేరింది. ప‌.గో జిల్లాలో అత్యధికంగా 3,602కొత్త కేసులు వ‌చ్చాయి. చిత్తూరు జిల్లాలోనే 3185 కేసులు రిపోర్ట్ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement