Monday, May 13, 2024

ఢిల్లీ డిప్యూటీ సీఎంపై రూ.100కోట్ల పరువునష్టం దావా

ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాపై పరువునష్టం దావా వేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పరువునష్టం దావా వేశారు. పీపీఈ కిట్ల స్కాంలో తప్పుడు ఆరోపణలు చేశారని అసోం సీఎం తెలిపారు. సిసోడియాపై రూ.100కోట్ల పరువునష్టం దావా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement