Sunday, April 28, 2024

శ్రీవారి సేవలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

తిరుపతి : తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎంపీ శ్రీ వద్దిరాజు రవిచంద్ర కుటుంబ సభ్యులతో కలిసి ద‌ర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారికి జరిగే నైవేద్య విరామ‌ సమయంలో స్వామివారని దర్శించుకొని మొక్కులు చెల్లంచుకున్నారు.

దర్శనానంతరం ఆలయ రంగ నాయకుల మండపంలో వద్దిరాజు దంపతులకు వేదపండితులు ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement