Sunday, May 12, 2024

సంక్రాంతి పండుగకు 10 ప్రత్యేక రైళ్లు..

సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని 10 ప్రత్యేక రైళ్ళను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 7, 14 తేదీలలో కాచిగూడ – విశాఖపట్టణం, 8, 16 తేదీలలో విశాఖపట్టణం-కాచిగూడ, 11 వ తేదీన కాచిగూడ – నర్సాపూర్‌, 12 వ తేదీన నర్సాపూర్‌ – కాచిగూడ, 19, 21 తేదీలలో కాకినాడ టౌన్‌ – లింగంపల్లి, 20, 22 తేదీ లలో లింగంపల్లి – కాకినాడ టౌన్‌ల మధ్య ప్రత్యేక రైళ్ళను నడుపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement